తాండూర్ (సాక్షితదినపత్రిక)75 సం!!ల 15 అఘస్ట్ స్వాతంత్ర్య వేడుకలు ప్రభుత్వజూనియర్ కళాశాల,ఆవరణలో ఘనంగా జరిగినాయి,తాండూర్ పట్టణములో గల,పాఠశాలాలఉపాధ్యాయులు, విద్యార్థులు బ్యాండ్లతో వివిధ స్వాతంత్ర సమర యోధుల వేషధారణలతో వచ్చారు,MLA పైలెట్ రోహిత్ రెడ్డి జాతీయ జెండా ఎగురావేశారు,విద్యార్థులు వందనం చేశారు, సభ అధ్యక్షులుగా MLA ఉన్నారు,ఈవేదిక పైన మున్సిపల్ ఛైర్మెన్ స్వప్నపరి మలగారూ,మార్కెట్ కమిటీచైర్మెన్ విట్టల్ నా యక్,ZPTC తాండూర్ మండలం రవిగౌడ్,కౌన్సిలర్ దీపనర్సిములు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఈసందర్భంగా MLA మాట్లాడు తు,గత150సం!లు గొప్ప గొప్ప వారు,ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాడీ తేనె మనకుస్వాతంత్ర్య0వచ్చిందని, క్విట్ఇండియా,ఉప్పు దండిసత్య గ్రహం చేశారన్నారు, గత 75 సం!పూర్తి ఐనాసందర్బంగా,రాష్ట్ర ప్రభుత్వంవజ్రోత్సవాలు జరుపు కుంటున్నాం, స్వాతంత్ర్య0కొరకు పోరాడిన వారందరికి పాధాభివందనాలు చేస్తున్నాను, ఆదే విధంగా గౌరవ KCR తెలంగాణ గురించి 14సం!లు,ఆలుపెరుగని పోరాటం చేస్తేనే వచ్చిందని, అందుకే 75సం!ల వజ్రో త్సవాలు ప్రపంచంలోనే గొప్ప గా జరుపుకుంటున్న మని చేప్పారు,తాండూర్ లో కూడతేదీ 08-08-2022నుండి 22-08-2022వరకు పార్టీలకుమరియు కుల, మతాలకు అతీతంగా, వజ్రో త్సవాలు జరుపుకోవడం, ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు, దేశంలోనే తెలంగాణ నంబర్ వనుగా అయిందని తెలిపారు,8 సంవత్సరాలనుండి,అభి వృద్ధిలో చూసిన రైతుభందు, రైతుభీమా, కళ్యాణ్ లక్ష్మి, శాది ముబారక్,ఆసరాపెంచనలు, దేశం లోలేని పథకాలు CM, KCR ఇస్తున్నాడు అని చెప్పారు,ఆలాగేగత 2సం!లు కరోనా మహమ్మారిపట్టి పీడించిందన్నారు,,ఐనా కూడగత 3సం!లలో తాండూర్ లో శిలా పలకాలకేపరిమితమైన, బైపాస్ రోడ్ 80 శాతంపనులు పూర్తికావచ్చిందని,పాత తాండూర్ ప్లైఓవర్ బ్రిడ్జి కొరకు 74కోట్లు మంజూరి అయినది, ఆలాగే కందనెల్లి వంతెన, మంచినపల్లి వంతెన పూర్తి చేసినాము, గత 30సం!లలో ఇవి చేయలేరు, రాష్ట్రము లో నంబర్ వన్ ప్రభుత్వ ఆసుపత్రిగా గుంర్తింపు రావడం జరిగింది, తాండూర్ గంజి మార్కెట్ గురించి 30ఎకరాల స్థలం కొనడ0జరిగింది, మంచి నీటి కొరకు 6 చెక్ డ్యామ్ లు వేసినట్లయితే, గ్రౌండ్లెవల్ భూమిలోప నీరు శాతం పెరిగి తాండూర్ లో నీటి కొరతలేకుండ అవుతుందన్నారు, జాతీయ రోడు కూడా ప్రయత్నం జరుగుతుందన్నారు, జూనియర్ కళశాలకు 3కోట్లు తీర్చి దిద్దుటకు మంత్రి సభిత ఇంద్ర రెడ్డి సహకరించారని తెలుపుతు ఐఐటీ కళశాల తెచ్చే ప్రయత్నం జరుగుతుంద0టు, నేను ఈ ప్రాంతం వాణ్ని అన్ని పనులు చేసుకుందము అని చెప్పారు.
Related Posts
Spread the love హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత…
Spread the love బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించిన భూములను వెలికితీసి పేదలకు పంచుతాముపదేళ్ల పాలనలో బిఆర్ ఎస్ పార్టీ నాయకుల భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి ని బయటపెడతాం*పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ రాకపోతే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా…
Spread the love కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో…
Spread the love స్థానిక మల్కాజ్గిరి నివాసులు తమ ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం తమకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి దోహదపడుతుందని అన్నారు అక్ మురగేష్… ఉపేందర్… వెంకన్న… బాస్కర్… శ్రీనాథ్… జంగరాజు… పర్మేష్… కిషోర్..
Spread the love 2024-25వ విద్యా సంవత్సరం లో కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశము పొందుటకు మార్చి -2024 లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని /విద్యార్ధులు తేది 15.05.2024 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తునట్లు సూర్యాపేట జిల్లా షెడ్యుల్డ్…
Spread the love జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే…
Spread the love క్రిమిసంహారక మందులు తినడంతోనే మృతి చెందినట్లుగా తేల్చిన వైద్యాధికారులు. వన్యప్రాణుల వేట కోసం పెట్టిన క్రిమినల్ సంహారక మందులు గొర్రెలు తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. గొర్రెల రైతులకు సుమారు 3 లక్షల పైగా నష్టం…
Spread the love పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు…
Spread the love కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి. నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య . ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో…
Spread the love హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ కార్డు వెరిఫికేషన్ చేయడం…