బిజెపి కార్యాలయం లో 75వ స్వతంత్ర దినోత్సవాలు

Spread the love

బిజెపి కార్యాలయం లో 75వ స్వతంత్ర దినోత్సవాలు

సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండల కేంద్రంలో 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షులు గడ్డం రమేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి శ్రీ డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి. హాజరైనారు అనంతరం మండలంలో అన్ని గ్రామాల్లో బిజెవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది అన్ని గ్రామాల్లో నిర్వహిస్తూ దేశభక్తి నినాదాలతో పురవీధుల్లో తిరుగుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చేనేత సేరు కన్వీనర్ మామిడి సుదర్శన్ రాజు నాగరాజు రాకేష్ శ్రీకాంత్ రాజశేఖర్ సుమన్ నవీన్ ఈశ్వర్ సురేందర్ విద్యాసాగర్ బత్తల రవి మురళి చిన్నమల్లు సాంబయ్య మల్లారెడ్డి చంద్రమౌళి లాడే శివ తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page