నేను కాల్చింది రబ్బర్ బుల్లెటే: మంత్రి శ్రీనివాస్ గౌడ్*

Spread the love

నేను కాల్చింది రబ్బర్ బుల్లెటే: మంత్రి శ్రీనివాస్ గౌడ్*

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో కాల్పులు జరపడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఎస్పీనే తనకు గన్ ఇచ్చారని తెలిపారు. తాను రైఫిల్ అసోసియేషన్ మెంబర్ ను, తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ మినిస్టర్ గా రబ్బర్ బుల్లెట్లు కాల్చుతూ ఉంటామని, అది కేవలం శబ్దం మాత్రమే చేస్తుందని చెప్పారు. తనకు గన్ లైసెన్స్ కూడా ఉందన్నారు._

Related Posts

You cannot copy content of this page