సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్, సప్తగిరి కాలనీలలో రూ. 103.76 లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్లు మరియు బిటి రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు తో కలిసి…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగ గ్రంధాన్ని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలి. ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ డిమాండ్ రామగుండం : భారతదేశంలో ఉన్న పౌరులందరికీ భారత రాజ్యాంగ గ్రంధాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా చేపడుతున్న ఫిషర్మన్ కో ఆపరేటివ్ సొసైటీ భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం…
హలియ, నిడ్మనూర్ పోలీస్ స్టేషన్ లను సందర్శించిన జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు నల్లగొండ సాక్షిత ప్రతినిధి పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని యస్.పి అపూర్వ రావు అన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియ, నిడ్మనూర్ పోలీస్ స్టేషన్ లను…
గాజులరామారం డివిజన్ రావి నారాయణరెడ్డి నగర్ ఈస్ట్, ఫేస్-2,3లలో పాదయాత్ర…కోట్ల నిధులతో అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 55వ రోజు ఎమ్మెల్యే…
హుజూర్ నగర్ సాక్షిత అమెరికాలో టెక్సాస్ లోని డల్లాస్ ప్రీమియం షాపింగ్ లో అగంతకుని కాల్పుల్లో అన్యాయంగా అసువులు బాసిన నెరేడుచెర్ల కు చెందిన నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య భౌతిక దేహం హైదరాబాద్లోని సరూర్ నగర్ లోని తమ సొంత ఇంటికి…
నకిరేకల్ సాక్షిత ప్రతినిధి కట్టంగూరు మండలం రామచంద్రపురానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ నగేష్ కుమారుని వివాహానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గం ఇన్చార్జి కొండేటి మల్లయ్య, టిపిసిసి ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ లు హాజరైన నూతన వధూ వరులను…
పార్క్ స్థలం కాపాడాలంటూ స్థానికులుసాక్షిత కుత్బుల్లాపూర్ : సూరారం : పార్కులు కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్నారు పార్క్ స్థలాని కాపాడాలని వేడుకుంటున్న కాలనీ వాసులు విషయం ఏంటి అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం లోగల విశ్వకర్మ కాలనీలో గతంలో ప్రభుత్వం…
సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కాలనీ వాసులతో కలిసి బండారి లేఔట్ నుంచి రెడ్డి ఎవెన్యూ కనెక్టింగ్ రోడ్ వద్ద జరుగుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పర్యవేక్షించారు. ఈ…