ఫిషర్మన్ కోఆపరేటివ్ సొసైటీ‘ భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే..

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా చేపడుతున్న ఫిషర్మన్ కో ఆపరేటివ్ సొసైటీ భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ చిలుకూరి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి యాదమ్మ, కార్యదర్శి మద్దూరి వీరేశ్, డైరెక్టర్ మన్నె శంకర్, డైరెక్టర్ అర్కెల లక్ష్మణ్, డైరెక్టర్ మద్దూరి సత్తమ్మ మరియు నాయకులు కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసుధన్ రాజు, జ్ఞానేశ్వర్, ఇందిరా రెడ్డి, కాలే గణేష్, దుర్గా ప్రసాద్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page