స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

Spread the love

సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కాలనీ వాసులతో కలిసి బండారి లేఔట్ నుంచి రెడ్డి ఎవెన్యూ కనెక్టింగ్ రోడ్ వద్ద జరుగుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో ఇంజనీర్ అరుణ్, రెడ్డి ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురునాథ్, కమిటీ సభ్యలు జిఎస్ఎస్ రావు, జితేందర్, సుధాకర్, తిలక్, రాజు, సతీష్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page