కంటోన్మెంట్ లో గోపు రమణ రెడ్డి ఆధ్వర్యంలో యోగ డే

ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో యోగ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. యోగా క్యాంప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నల్ డిహెచ్ రావు , శ్రీమతి ఉష , డాక్టర్ కుసుమ శర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా కార్యక్రమానికి రావడం…

తెలంగాణా రాష్ట్ర సాధనలో నిరంతరం తపించిన ప్రొఫెసర్ జయశంకర్

సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్ర సాధనలో నిరంతరం తపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధన దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని సితాఫలమండీ లోని…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ,ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు

సాక్షిత ::కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, కేజియన్ నగర్ లో గల ఖాజ బందే నవాజ్ దర్గాలో, మరియు పర్వత్ నగర్ ఫేస్ టు లో సినాయి ఫెయిత్ టబర్నికల్ చెర్చి,…

యోగాతో సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవించవచ్చని, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ యోగాతో సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవించవచ్చని, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం 9వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్…

రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు

సాక్షిత హైదరాబాద్‌: రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఉత్తమాటగానే మిగిలిపోయిందా అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల…

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు

సాక్షిత : కొనిజర్ల గ్రామంలో కొలువైనటువంటి శ్రీమన్ మహదేవ లింగేశ్వర స్వామి దేవాలయ ల కి ప్రభుత్వం నుండి ధూప దీప నైవేద్యం స్కీం లో దేవాలయం గుర్తించి పథకాన్ని మంజూరు చేయటం పట్ల ఖమ్మం మంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర…

సున్నం చెరువు మీదుగా లక్ష్మీ నగర్ వరకు వరద నీటి కాలువ పనుల పర్యవేక్షణ,సబీహా గౌసుద్దీన్

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు దిగువ భాగాన వరద నీటి కాలువ అభివృద్ధి పనులు 90% పూర్తి కావస్తున్నా సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం A-బ్లాక్ ఎస్సీ సెల్ కన్వీనర్ గా నియమితులైన సాల్మన్ రాజ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ JNNURM వాసులు సాల్మన్ రాజ్ కుత్బుల్లాపూర్ A-బ్లాక్ ఎస్సీ సెల్ కన్వీనర్ గా నియమితులైన సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి అనంతరం సాల్మన్ రాజ్…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *

సాక్షిత :వేంకటా పూర్ మండల కేంద్రానికి చెందిననూనె సంతోష్ మరణించగాఅంతిమ యాత్ర లో పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల…

“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా ముస్లీం సోదరుల ప్రత్యేక ప్రార్థన

తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా ముస్లీం సోదరుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ఎంజె గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా…

You cannot copy content of this page