మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు

Spread the love

సాక్షిత : కొనిజర్ల గ్రామంలో కొలువైనటువంటి శ్రీమన్ మహదేవ లింగేశ్వర స్వామి దేవాలయ ల కి ప్రభుత్వం నుండి ధూప దీప నైవేద్యం స్కీం లో దేవాలయం గుర్తించి పథకాన్ని మంజూరు చేయటం పట్ల ఖమ్మం మంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కలిసి సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు దొండపాటి రమేష్ దేవా దేవాలయ కమిటీ సభ్యులు స్వర్ణ రమేష్ కొదమూరు రవి కిషోర్ అర్చకులు శ్రీకాంత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page