తెలంగాణా రాష్ట్ర సాధనలో నిరంతరం తపించిన ప్రొఫెసర్ జయశంకర్

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్ర సాధనలో నిరంతరం తపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధన దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ కు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తన వ్యక్తిగత సానిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page