తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం….

దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్. జాబితాలో…

పీవీ కి భారత రత్నతో తెలంగాణా సమాజం గర్విస్తుంది

కేసీఆర్ సర్కార్ లోనే పీవీ కి సముచిత స్థానం పీవీకి భారత రత్న ఇవ్వడం పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు హర్షం అద్భుతమైన పరిపాలనా ఆర్థిక సంస్కరణలతో తెలంగాణా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన తెలంగాణా ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం…

దిల్ రాజు, శిరీష్ మరియు కుటుంబ సభ్యులు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

అశీష్ వెడ్డింగ్ కోసం ఆహ్వానాన్ని అందించారు.
Whatsapp Image 2024 01 20 At 3.38.57 Pm

తెలంగాణా భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం

తెలంగాణా భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తున్న సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

జయహో నా తెలంగాణా….

రైతు వ్యతిరేక కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి 24 గంటల ఫ్రీ కరెంట్ ఎత్తేయడమే కాంగ్రెస్ పాలసీ కాంగ్రెస్ ది దుర్మార్గమైన ఆలోచన 3 పంటల బీఆర్ఎస్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? అన్నదాతను అవమానిస్తున్న కాంగ్రెస్ కన్ను కొట్టి..కక్ష…

తెలంగాణా రాష్ట్ర సాధనలో నిరంతరం తపించిన ప్రొఫెసర్ జయశంకర్

సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్ర సాధనలో నిరంతరం తపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధన దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని సితాఫలమండీ లోని…

తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలి.

తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.…

పేదలకు ఉపకరించే పధకాలు తెలంగాణా లోనే: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : పేద ప్రజలకు ఉపకరించే పధకాలను అమలు పరచడంలో తెలంగాణా రాష్ట్ర అగ్ర స్థానంలో నిలుస్తుందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,…

పేదలకు ఉపకరించే పధకాలు తెలంగాణా లోనే , కంటి వెలుగు ను ప్రజలు సద్వినియోగం

In Telangana itself, the schemes to help the poor are being utilized by the people పేదలకు ఉపకరించే పధకాలు తెలంగాణా లోనే , కంటి వెలుగు ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డిప్యూటీ స్పీకర్…

తెలంగాణా నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి

Efforts to solve the problems of Telangana Non Gazetted Veterinarians సాక్షిత : * తెలంగాణా నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని…

You cannot copy content of this page