ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* రాం నరేష్ నగర్, హైదర్ నగర్ యొక్క ఔట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన వర్షకాలం లో చెరువు నిండి లోతట్టు…
ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. కుల సంఘాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత.. గుమ్మడిదల సంగారెడ్డి…
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లోని కేవీఆర్ వ్యాలీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి మీట్ మార్ట్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర క్రిష్ణ … ఈ సందర్భంగా నాణ్యమైన మాంసాన్ని అందించి…
*గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపల్ పరిధిలోని బౌరంపేటలో సీనియర్ నాయకులు ధర్మారెడ్డి ఏర్పాటు చేసిన గణనాథునీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఅర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ…
ఐయామ్ విత్ సిబిన్ అంటూ ర్యాలీలో పాల్గొన్న కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు… కర్ణాటక రాష్ట్రం పావగడ పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు… పావుగడ…
హైదరాబాద్ మహానగరంలోనే అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణనాథుడిని నీలం మధు ముదిరాజ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక దర్శనానికి విచ్చేసిన నీలం మధు ముదిరాజ్ కి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రూ.122.3 లక్షల వ్యయంతో నూతనంగా సాంక్షన్ అయిన భూగర్భ డ్రైనేజీ(సివరేజ్ లైన్) అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. 1) శ్రీ కృష్ణ నగర్ లో 40 లక్షలతో భూగర్భ డ్రైనేజీ (సివరేజ్ లైన్)నిర్మాణ పనులకు…
మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం…తాండూరును అభివృద్ధి పరుచుకుందాం….* మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు సాక్షిత : తాండూరు నియోజకవర్గపరిధిలోని అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. *పట్లోళ్ల దీప…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, నిగణేష్ మండపాలను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదాన కార్యక్రమని నిర్వహించారు . ఈ సందర్బంగా…
బిఆర్ఎస్ పార్టీ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 2 కోట్ల 61 లక్షల వ్యయంతో కుత్బుల్లాపూర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…