అరుదైన అవార్డ్ దక్కించుకున్న ప్రకాశం ఎస్పీ మల్లికా గార్గ్… ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కు అరుదైన అవార్డు దక్కింది. జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీ, ఉత్తమ పోలీసింగ్కి సంబంధించి, ఫిక్కీ అందించే జాతీయ స్థాయి అవార్డుకు ప్రకాశం జిల్లా…
అరుదైన అవార్డ్ దక్కించుకున్న ప్రకాశం ఎస్పీ మల్లికా గార్గ్… ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కు అరుదైన అవార్డు దక్కింది. జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీ, ఉత్తమ పోలీసింగ్కి సంబంధించి, ఫిక్కీ అందించే జాతీయ స్థాయి అవార్డుకు ప్రకాశం జిల్లా…
పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద మట్టి గణపతి విగ్రహాలను కార్పొరేటర్ చేతులమీదుగా డివిజన్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం…
గాజులరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; గాజులరామారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కేకేఎం…
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికి డబల్ బెడ్రూం ఇస్తానని హామీలు ఇచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికి కనీసం దరఖాస్తు చేసుకున్న వారిలో 5 శాతం ప్రజలకు కూడా ఇండ్లను ఇవ్వకపోవడం అన్యాయమని ముఖ్యంగా…
గుడివాడ పట్టణ మున్సిపల్ రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బస్టాండ్ ఇన్ గేట్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ ముందు…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు Nara Chandrababu Naidu అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ Ex MLA Raavi Venkateswara Rao ఆధ్వర్యంలో 4వ రోజు ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలో…
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నాయకులు వెనిగండ్ల రాము తలపెట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. గుడ్లవల్లేరు మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. దీక్షలో…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, జీవో నెంబర్ 58, 59 లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.…