*గోదావరి మీట్ మార్ట్ ను ప్రారంభించిన శంభీపూర క్రిష్ణ ….

Spread the love

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లోని కేవీఆర్ వ్యాలీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి మీట్ మార్ట్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర క్రిష్ణ … ఈ సందర్భంగా నాణ్యమైన మాంసాన్ని అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని యజమానులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, నాయకులు ఉట్ల శ్రీహరి, ఆకుల అశోక్, శ్రీశైలం యాదవ్, కొసరు రవి, యజమానులు తదితరులు పాల్గొన్నారు…*

Related Posts

You cannot copy content of this page