*గోదావరి మీట్ మార్ట్ ను ప్రారంభించిన శంభీపూర క్రిష్ణ ….

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లోని కేవీఆర్ వ్యాలీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి మీట్ మార్ట్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర క్రిష్ణ … ఈ సందర్భంగా నాణ్యమైన మాంసాన్ని అందించి…

భారతీనగర్ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

పఠాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం మరియు భారతీనగర్ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్.ఆధ్వర్యంలో బూత్ లెవల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇంచార్జ్ గోదావరి అంజిరెడ్డి శేక్తి కేంద్ర ఇంచార్జ్ లను…

పినపాక నియోజకవర్గం లో గోదావరి వరదల వల్ల ఇల్లు కూలిపోయిన గిరిజనులు తో పాటు గిరిజనేతరులకు తక్షణమే గృహలక్ష్మి పధకం క్రింద ఇల్లు ఇవ్వాలి..!

ఏజెన్సీ గిరిజనేతరులకు ఒక్క డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయని ప్రభుత్వం గిరిజనేతరులకు గృహలక్ష్మి దరఖాస్తులుకు అవకాశం ఇవ్వాలని కోరిన మాజీ జడ్పిటిసి పాలవంచ దుర్గ గిరిజనేతర రైతులు పహానిలు లేక పంట రుణాలు తీసుకోలేక అవస్థలు ఏజెన్సీలో గిరిజనులతో పాటు…

టిఆర్ఎస్ నియంత పాలనకు చరన గీతం పాడాలి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం పటాన్చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడి లో భాగంగా రామచంద్రపురం పట్టణంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజి రెడ్డి 300వందల బిజెపి నాయకులు కార్యకర్తలతో…

స్థానికులకే 50 శాతం డబల్ బెడ్ రూమ్లు కేటాయించాలి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి

పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణంలో బిజెపి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పటాన్చెరువు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూములను స్థానికులకే కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.…

మీకు అండగా నేనుంటా..రైతులకు పవన్ కళ్యాణ్ భరోసా…

రైతులకు కష్టం వస్తే ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు?ధాన్యం కొనాలంటే పవన్ కళ్యాణ్ రావాలా?•పంట నష్టపోతే అధికారులు తొంగి కూడా చూడలేదు•పుస్తెలు తాకట్టు పెట్టి పంట పండించాం•మీరు వస్తున్నారు అంటేనే ధాన్యం కొనేందుకు సిద్ధమయ్యారు•కడియం ఆవలో కళ్యాణ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న రైతులు•అకాల…

జోరు వానను సైతం లెక్కచేయకుండా రైతుల కష్టాలు తెలుసుకుంటున్న చంద్రబాబు

జోరు వానను సైతం లెక్కచేయకుండా రైతుల కష్టాలు తెలుసుకుంటున్న చంద్రబాబుఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అధినేత చంద్రబాబుకు వివరిస్తున్న జ్యోతుల నెహ్రూ సాక్షిత : ఉమ్మడి గోదావరి జిల్లాలు మే 4/ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలతో…

అమెరికాలో దుండగులు కాల్పుల్లో
పాలకొల్లు వాసి మృతి

పశ్చిమగోదావరి జిల్లాఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ మృతి చెందాడు. అమెరికాలో ఎమ్మెస్ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగం కోసం పెట్రోల్ బంక్ లో సాయిష్ పని చేస్తున్నాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో సాయిష్ మృతి…

క్లాస్ రూంలోనే కత్తులతో పొడుచుకున్న విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో కలకలం.. క్లాస్ రూంలో ఎగ్జామ్ రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. టీచర్ ముందే కత్తులతో దాడి చేసుకున్నారు. సాయి అనే విద్యార్థిని మరో విద్యార్థి శంకర్ చాకుతో పొడవడంతో…

గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన.

గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం జనసేన ఆందోళన. నకరికల్లులోని శంకుస్థాపన ప్రాంతంలో జనసేన నిరసన ప్రదర్శన. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు గోదావరి-పెన్నా అనుసంధానం కోసం 2018 లో చంద్రబాబు శంకుస్దాపన చేశారు ప్రభుత్వం…

You cannot copy content of this page