భారతీనగర్ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

Spread the love

పఠాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం మరియు భారతీనగర్ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యరాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్.ఆధ్వర్యంలో బూత్ లెవల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇంచార్జ్ గోదావరి అంజిరెడ్డి శేక్తి కేంద్ర ఇంచార్జ్ లను మరియు బూత్ అధ్యక్షుల నుండి వివరాలు తెలుసూకున్న ఇంచార్జ్ శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సరస్వతి, డివిజన్ ప్రధాన కార్యదర్శిలు పద్మావతి, బలరాం, మరియు శేక్తి కేంద్ర ఇంచార్జ్ లు మరియు బూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి,మరియు ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page