అమెరికాలో దుండగులు కాల్పుల్లో
పాలకొల్లు వాసి మృతి

Spread the love

పశ్చిమగోదావరి జిల్లా
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ మృతి చెందాడు. అమెరికాలో ఎమ్మెస్ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగం కోసం పెట్రోల్ బంక్ లో సాయిష్ పని చేస్తున్నాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో సాయిష్ మృతి చెందాడు. ఈ కాల్పుల్లో భారతదేశం కు చెందిన ఇద్దరు మృతి చెందగా వీరిలో పాలకొల్లు కుచెందిన సాయిష్ ఒకరు. దీంతో పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. కాగా
మృతి చెందిన వీర సాయిష్ ను
పాలకొల్లుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్
వీరా సత్యం మనవడు కావడం గమనార్హం.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Related Posts

You cannot copy content of this page