రూ.6.30 కోట్లతో 5 గ్రామాల రోడ్డు కష్టాలు తీరుస్తున్నాం

రూ.6.30 కోట్లతో 5 గ్రామాల రోడ్డు కష్టాలు తీరుస్తున్నాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 88 తాళ్లూరు నుంచి పెదపాలెం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు పూర్తి చేస్తున్నామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు…

ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్ల

ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్లకు శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాములపల్లి గ్రామంలో MGNREGS…

శ్రీరెడ్డిపై… వైఎస్ షర్మిళారెడ్డి, సైబర్ క్రైంలో ఫిర్యాదు

వివాదాస్పద నటి, వైసీపి సోషల్ మీడియా అ(న)ధికార ప్రతినిధి… శ్రీరెడ్డి… తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా… సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతోదంది అంటూ….ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి… హైదరాబాద్ సైబర్‌క్రైంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం…

ఏటూరు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం”

ఏటూరు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. పార్టీలకు అతీతంగా అన్ని కుటుంబాలకు మేలు చేశాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ఇంటి ముందుకే…

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు. రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్ర స్థాయిలో ఎల్ఐసీ సిబ్బంది…

కుప్పం పర్యటన నిమ్మితం విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

కుప్పం పర్యటన నిమ్మితం విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి తిరుపతి విమానాశ్రయం లో స్వాగతం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి

200 యూనిట్లలోపు వాడే వారికి ఉచిత కరెంట్

200 యూనిట్లలోపు వాడే వారికి ఉచిత కరెంట్ పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతుతోంది. చేవెళ్ల వేదికగా.. భారీ బహిరంగ సభ నిర్వహించి, ప్రియాంక గాంధీని పిలిచి.. ఈ రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్ కార్డు…

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో డబల్ ధమాకా

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో డబల్ ధమాకా కాదు…త్రిబుల్ ధమాకాకు సిద్ధమైంది…2024 ఎన్నికల్లో వైసిపి టిడిపి పార్టీలతో పాటు రెబెల్ కాండిడేట్ గా విడివాడ రామచంద్రరావు తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు

కుప్పంలో సీఎం జగన్ పర్యటన.

కుప్పంలో సీఎం జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం

మార్చిలో ఎన్నికల కోడ్‌.. ‘మన్‌ కీ బాత్‌’కు మూడు నెలల విరామం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి దేశ ప్రజలనుద్దేశించి చేసే రేడియో ప్రసంగం ‘మన్‌ కీ బాత్‌’ ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.. వచ్చే రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమానికి మూడు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE