10 రోజులు, 1000 కిలోమీటర్లు.. ఏపీలో దుమ్మురేపుతున్న జగన్ బస్సు యాత్ర

Spread the love

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర 10 రోజులు పూర్తి చేసుకొని ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ యాత్ర నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమ అంతటా వెయ్యి కిలోమీటర్లకు పైగా చేరుకొని అందరి ద్రుష్టిని ఆకర్షిస్తోంది.

జగన్ హైడెసిబుల్ యాత్రలో మరో 16 జిల్లాలు మిగిలి ఉండగా, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వైసీపీ విజయావకాశాలను పెంచేందుకు సీఎం పావులు కదుపుతున్నారు.

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ప్రచారం ఊపందుకోవడంతో తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర 10 రోజులు పూర్తి చేసుకొని ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ యాత్ర నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమ అంతటా వెయ్యి కిలోమీటర్లకు పైగా చేరుకొని అందరి ద్రుష్టిని ఆకర్షిస్తోంది.

జగన్ హైడెసిబుల్ యాత్రలో మరో 16 జిల్లాలు మిగిలి ఉండగా, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వైసీపీ విజయావకాశాలను పెంచేందుకు సీఎం పావులు కదుపుతున్నారు.

రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది.

Related Posts

You cannot copy content of this page