కొడుకు మృత‌దేహంతో,8 కిలోమీట‌ర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి

అల్లూరి జిల్లా :-ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అనంత‌గిరి మండలంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌రైన‌ రోడ్డు సౌక‌ర్యం లేక‌పో వ‌డంతో కొడుకు మృత‌దే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీట‌ర్లు న‌డిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత‌ గిరి మండల…

10 రోజులు, 1000 కిలోమీటర్లు.. ఏపీలో దుమ్మురేపుతున్న జగన్ బస్సు యాత్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర 10 రోజులు పూర్తి చేసుకొని ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ యాత్ర నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమ అంతటా…

You cannot copy content of this page