సోమవారం నుంచి గ్యాస్, కరెంట్ గ్యారంటీల అమలు – ప్రారంభించనున్న ప్రియాంకా గాంధీ

తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు…

వైసీపీ పార్టీ పెద్దలు కాంగ్రెస్ నుండి మరలా సొంత గూటికి చేరు కున్న ..

వైసీపీ పార్టీ పెద్దలు కాంగ్రెస్ నుండి మరలా సొంత గూటికి చేరు కున్న ..ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏ సీటు హామీ ఇచ్చారు ? సత్తెనపల్లి అసెంబ్లీనా ? గుంటూరు ఎంపీనా ?…మరో నాలుగు రోజుల్లో తేలనున్న సీట్ల పంచాయతీ.. కాంగ్రెస్ పార్టీలో…

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు

సిద్దిపేట : పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్…

మేడారం మహా జాతర ను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా: మేడారం మహా జాతరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దర్శించు కున్నారని, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో…

ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల…

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తోన్న సూసైడ్‌ నోట్‌

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష (17) బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన గురువారం (ఫిబ్రవరి 22) చోటు చేసుకుంది.పోలీసులు…

ఎమ్మెల్యే లాస్య నందిత గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రి సాయన్న మరణం మరువకముందే కుటుంబంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని ఎంతో…

ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన….

రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న జగన్.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న జగన్

గిరిజనుల పొడు భూములకు పట్టాలివ్వాలి.

ఆదివాసీ గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు , పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలి. తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి సిపిఎం మంచిర్యాల జిల్లా బృందం వినతి. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కోయపోచం గూడెం ఆదివాసీ గిరిజనులు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE