Today Update

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ

ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు. ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి…

తన్నీరు హరీష్ రావు కి జోగులాంబ వారి చిత్రపటాన్ని బహుకరించినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సమావేశంలో భాగంగా హాజరై హరీష్ రావు కి జోగులాంబ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి జోగులాంబ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి ముస్లిం మత పెద్దల ప్రార్థనలో పాల్గొన్నారు.చిత్రంలో నాగర్…

కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యం

కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ‘వాల్ రైటింగ్ ప్రచారాన్ని’ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్…

తాడేపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ ను విడుదల చేసిన ఎంపీ వి. విజయసాయిరెడ్డి

తాడేపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ ను విడుదల చేసిన ఎంపీ వి. విజయసాయిరెడ్డి , మంత్రి మేరుగు నాగార్జున, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. **సాక్షిత : *ఈ నెల 19 న రాష్ట్ర చరిత్రలోనే అద్భుత…

తెలంగాణకు ఆరుగురు IPSల కేటాయింపు

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను…

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో…

మోదీకి బదులుగా పూజలో పాల్గొనేది ఈ దంపతులే..

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది. ఆయనకు బదులుగా 16-21 వరకు జరిగే అన్ని పూజల్లో…

గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మలో జరిగిన నాదెళ్ల కోటేశ్వరరావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కోటేశ్వరరావు కి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు…

నల్గొండ జిల్లా కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి రాక.

జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్ తో సమీక్ష నిర్వయించనున్న మంత్రి.

హైదరాబాదులో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల…

You cannot copy content of this page