Today Update

ధనుర్మాస ఉత్సవాల ముగింపు పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

-ఉత్సవాల అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాని… -స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కొడాలి నాని… గుడివాడ :గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయ సెంటర్లోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ముగింపు…

బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం‌ ప్రభాకర్ ను కలిసిన…

జెడ్పి చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బిసి లకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ని నియమితులైన మంత్రి జోగులాంబ గద్వాల జిల్లా…

టీడీపీలో చేరబోతున్నా: సీతంరాజు

తాను చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు విశాఖ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రకటించారు. ఇవాళ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ రెబల్ నేతలు సమావేశమయ్యారు. తనతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి…

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న,…

షాదిఖానా నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించండి

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయాలని నేడు సింగపూర్…

టీడీపీలోనే ఉంటా.. గాలి పార్టీ గాలి వార్తలని నమ్మకండి.. వంగవీటి రాధా

గత కొన్నిరోజులుగా వంగవీటి రాధా టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్నారనే ప్రచారం జరిగింది.. తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు.. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని, అవన్నీ గాలి పార్టీ గాలి వార్తలని స్పష్టం చేశారు..…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

సామాజిక సాధికారత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో మద్దిల గురుమూర్తి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి ఎంపీ, సత్యవేడు నియోజకవర్గ సమన్వయ కర్త మద్దిల గురుమూర్తి ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల…

ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

ఆంధ్ర ప్రదేశ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన…

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

You cannot copy content of this page