తాను చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు విశాఖ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రకటించారు. ఇవాళ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ రెబల్ నేతలు సమావేశమయ్యారు. తనతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటకు వస్తారన్నారు. కాగా, విశాఖ సౌత్ సీటు వాసుపల్లి గణేశ్కు ఇవ్వడంతో సీతంరాజు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు.
sakshithanews
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field
Related Posts
Spread the love అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిందెవరు? ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక.. మరికొందరిపై కేసులు! ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు…
Spread the love నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ……
Spread the love కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీషజాతరలో మొక్కులు తీర్చుకున్న మేయర్ దంపతులు* సాక్షిత : తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఉదయం మేయర్ ఇంటి…
Spread the love హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్.. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్. AP Election…
Spread the love ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది…
Spread the love గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం
Spread the love విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు…
Spread the love రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూరకి అభినందనలు! బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేసిన గోపీచంద్ రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత…
Spread the love సీఎం జగన్పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు.…
Spread the love జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్…