పెద్దారవీడు మండల వైసీపీ కి షాక్ – 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.…

టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం…

20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక

దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి,…

విశాఖ పార్లమెంటు పరిధిలోని ఎస్ కోట నియోజకవర్గ నాయకులు టీడీపీలో చేరిక..

వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి. ఆమెతో పాటు 15 మంది సర్పంచ్ లు, 17 మంది ఎంపిటిసిలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక..

టీడీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్

టీడీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్ – టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు – వైసీపీలో నాకు ఎలాంటి గౌరవం దక్కలేదు – చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే నా కోరిక – చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తే.. లేదంటే…

లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి,

లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఇప్పటికే పార్థసారధి కి నూజివీడు టిక్కెట్ ప్రకటన

వైసీపీలో మరో వికెట్ డౌన్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి అణిగి ఉంటేనే పదవులు దక్కుతాయని వ్యాఖ్య చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్…
Whatsapp Image 2024 01 17 At 5.32.19 Pm

టీడీపీలో చేరబోతున్నా: సీతంరాజు

తాను చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు విశాఖ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రకటించారు. ఇవాళ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ రెబల్ నేతలు సమావేశమయ్యారు. తనతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి…

టీడీపీలో చేరిన చింతలపాళెం వైసీపీ నేత మందా రమణయ్య

అల్లీపురంలో జరిగిన కార్యక్రమంలో రమణయ్యకు ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా కసుమూరు సర్పంచ్ గా పోటీ చేసి 800 ఓట్లు సాధించి బలమైన నాయకుడిగా గుర్తింపు…

నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు.. గంగులకు పొన్నం సవాల్

కరీంనగర్ జిల్లా :మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ మగాడివైతే టీడీపీలో ఉండి గెలవాలని సవాల్ విసిరారు. పొన్నం మీడియాతో మాట్లాడుతూ… ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని…

You cannot copy content of this page