టీడీపీలో చేరిన చింతలపాళెం వైసీపీ నేత మందా రమణయ్య

Spread the love

అల్లీపురంలో జరిగిన కార్యక్రమంలో రమణయ్యకు ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా కసుమూరు సర్పంచ్ గా పోటీ చేసి 800 ఓట్లు సాధించి బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన రమణయ్య టీడీపీలో చేరడంపై సంతోషం వ్యక్తం చేసిన సోమిరెడ్డి

Related Posts

You cannot copy content of this page