తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం

తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం ఎమ్మార్వో సోదరుడిగా చెప్పుకొనే రాజేంద్ర అనుమానాస్పద మృతి..! విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం వెలుగుచూసింది. బొండపల్లి తహసీల్దార్ సనపల రమణయ్య హత్య కేసులో…

టీడీపీలో చేరిన చింతలపాళెం వైసీపీ నేత మందా రమణయ్య

అల్లీపురంలో జరిగిన కార్యక్రమంలో రమణయ్యకు ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా కసుమూరు సర్పంచ్ గా పోటీ చేసి 800 ఓట్లు సాధించి బలమైన నాయకుడిగా గుర్తింపు…

ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం రైతులకు వరం……… కొండిశెట్టి వెంకట రమణయ్య,,,,,,

సాక్షిత కనిగిరి : కనిగిరి నియోజకవర్గం పామూరు, పీసీ పల్లి, గ్రామాలలో కోరమాండల్ వారు ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య పాల్గొని మాట్లాడుతూ ఫసల్ బీమా…

You cannot copy content of this page