ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుంది పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ…

వీటిపియస్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పిన మడమ తిప్పిన నాయకుడు జగన్మోహనరెడ్డి *

ఇబ్రహీంపట్నం లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వారు ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు * ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన…

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని..

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ లో బి ఆర్ టి యు జెండాను ఎగరవేసి, మే డే శుభాకాంక్షలు తెలియ జేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రజా…

సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు….

సాక్షిత సికింద్రాబాద్ పార్లమెంట్ పాదయాత్ర :-సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు…. సికింద్రాబాద్ పార్లమెంట్ లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేస్తాం… సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని…

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ప్రగతి నగర్ తిరుమల హిల్స్ శేషాద్రి అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధులుగా మల్కాజ్ గిరి…

138వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం(మే డే) సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

138వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం(మే డే) సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా నిజాంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ…

సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యం

మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ సభ ఏర్పాటు చేయడం జరిగినది

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత – మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా

ఎల్. బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం…. సాక్షిత* : జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…మల్కాజిగిరి అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన పట్నం సునీత – మహేందర్ రెడ్డి ని…

జెడి(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై సస్పెన్షన్ వేటు!

జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల వీడియో కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ సస్పెండ్ చేసింది. అయితే, ప్రజ్వల్ మరోసారి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE