2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన…

2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన… సబీహా గౌసుద్దీన్సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ మెయిన్ రోడ్ 55 లక్షలు, కొత్తూరు సీతయ్య నగర్ బైలైన్స్ 50 లక్షలు…

దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బంది

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ మరియు జన్మభూమి కాలనీలలో ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేయడం జరిగింది. ఇంటింటికి…

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం పై చేసిన కామెంట్లను శేర్లింగంపల్లి ఎస్సీ సెల్ విభాగ నాయకులు 124 డివిజన్ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మగళ్ళ మోసెస్ మాట్లాడుతూ లబ్ధిదారులకు పథకం…

ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ లో నిన్న మరణించిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాక్షిత : హైదారాబాద్ లోని జూబ్లీ హిల్స్…

కర్నూల్ నగరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయం

కర్నూల్ నగరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ నాయకుల అరుణ నూతన చాంబర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ముఖ్య అతిధులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన…

మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు

మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు రూపాయిలతో మంజూరైన నూతన అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు పాఠశాల సిబ్బంది…

సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు…

సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు… సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు దుండిగల్ తాండా-2లో మోల్డ్ టెక్ సంస్థ వారి సీఎస్ఆర్ నిధులతో…

బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద ఎమ్మెల్యే పర్యటన…

బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద ఎమ్మెల్యే పర్యటన… వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణ స్థలం పరిశీలిన… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద రూ.1 కోటితో స్వర్గీయ శ్రీ కేఎం పాండు జ్ఞాపకార్థం నిర్మించే వొకేషనల్…

ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు ఆగలేదు

ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు ఆగలేదు గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే కొత్త పెన్షన్ ఇచ్చేవారు..కానీ నేడు ఆ పరిస్థితి లేదు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి మైలవరం నియోజకవర్గంలో తాను…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE