మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు

Spread the love

మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు రూపాయిలతో మంజూరైన నూతన అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు పాఠశాల సిబ్బంది తో కలిసి పాల్గొన్న మన రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా ఇంఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు .

ఈసందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి కి ఘనంగా స్వాగతం పలికిన పాఠశాల విద్యార్థులు. శంఖుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలను అందజేసిన మంత్రివర్యులు డాక్టర్ సీదిరి.
విద్యార్థులు మంత్రి డాక్టర్ సీదిరి ని స్వాగతించిన తీరు, నృత్యాలకి పార్టీ నాయకులు, పెద్దలు వారిని అభినందించారు.

Related Posts

You cannot copy content of this page