కర్నూల్ నగరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయం

Spread the love

కర్నూల్ నగరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ నాయకుల అరుణ నూతన చాంబర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ముఖ్య అతిధులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం , స్థానిక శాసనసభ్యులు యం.ఎ హాఫిజ్ ఖాన్ , నగర పాలక సంస్థ కమిషనర్,పాణ్యం ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే మేయర్ ఆదోని ఎమ్మెల్యే, మంత్రాలయం ఎమ్మెల్యే ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ నాయకులు అరుణ మరియు రైల్వే ప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రులను మరియు ఎమ్మెల్యేలను శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page