అనాధ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అనాధ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ( ప్రభు ) అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి లో గల స్పందన అనాధాశ్రమం…
చౌటుప్పల్ రాజగోపాల్ రెడ్డి ప్రచారం
చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం *సాక్షిత : ప్రచారంలో కోమటిరెడ్డి వెన్నంటే మాజీ ఎమ్మెల్యే, చౌటుప్పల్ మండల ఇంచార్జ్ కూన శ్రీశైలం గౌడ్ * చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట్, మల్కాపురం, కైతపురం, యెల్లాగిరి…
ప్లోరైడ్ భూతం నుండి విముక్తి
సాక్షిత : ప్లోరైడ్ భూతం నుండి విముక్తి కల్పించిన ఘనత TRS ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని…
పేద ప్రజలకు సైతం ఉపకరించే
సాక్షిత : పేద ప్రజలకు సైతం ఉపకరించే అధునాతన సదుపాయాల ఫంక్షన్ హాల్స్ ను సికింద్రాబాద్ లో నిర్మించామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట లోని బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ లో అడ్డగుట్ట డివిజన్ కు…
దివాకర్ రావు సమక్షంలో
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి మరియు బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్(BRS) లో పలువురు చేరిక*సాక్షిత : * దండేపల్లి మండలం లోని పాత మామిడిపల్లి గ్రామం,నెల్కివెంకటపూర్ గ్రామం నుంచిటిఆర్ఎస్(BRS) పార్టీ ,సీఎం కేసీఆర్,…
కూతురు కోసం ఢిల్లీకి కేసీఆర్
కూతురు కోసం ఢిల్లీకి కేసీఆర్◆కవిత అరెస్ట్ ఖాయమని తెలిసే ఢిల్లీకి పరుగు◆బీజేపీ,టీఆర్ఎస్ వేర్వేరు కాదు◆ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమే ఉప ఎన్నిక◆సంతలో పశువుల వలే మనుషులను కొంటున్నారు నల్గొండ జిల్లా:లిక్కర్ స్కాంలో కేసీఆర్ బంధువు అభిషేక్ రావు అరెస్టయిన తర్వాత, తదుపరి…
నగరపాలక సంస్థ తాత్కాలిక భవనాన్ని
నగరపాలక సంస్థ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన అందరికి అందుబాటులోకి తాత్కాలిక భవనం – మేయర్ శిరీషా సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తాత్కాలిక భవనంలోకి మారుస్తున్న సందర్భంగా బుధవారం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్…
హిందీ భాషను తప్పనిసరి చేయడం సరికాదు:కేటీఆర్
హిందీ భాషను తప్పనిసరి చేయడం సరికాదు:కేటీఆర్సాక్షిత హైదరాబాద్: ఐఐటీతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.ఇప్పటి వరకు…
శ్రీవారి తిన్నంత భోజనం హోటల్
వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని న్యూ గంజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవారి తిన్నంత భోజనం హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ…