రూ.49 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

Spread the love

Thanks to the MLA on the occasion of completion of development works with Rs.49 lakhs

రూ.49 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాలనీలో రూ.24 లక్షలతో వర్షపు నీటి కాలువ మరియు రూ.25 లక్షలతో సీసీ రోడ్లు పూర్తి అయిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సుధాకర్ గౌడ్, కృష్ణ గౌడ్, వెంకట్ రెడ్డి, రమేష్, మల్లేష్, సర్వేశ్వర రావు, వెంకటేశ్వర రావు, తేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page