మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భద్రాచల రాముని కోరినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి,దర్శించుకుని వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని స్వీకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడా తిరుగులేని ఆదిక్యత ప్రదర్శించి మూడోసారి కూడా అధికారం చేపట్టేలా శ్రీరాముడు చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.…

పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కానీలలో పర్యటించిన కార్పొరేటర్ కుమార్ యాదవ్…..

సమస్యల పరిశీలన… పటాన్చెరు డివిజన్ లోని గొల్ల బస్తి లో గతంలో నూతన సిసి రోడ్డు వేసే క్రమంలో మ్యాన్ హోల్స్ లోపల కాంక్రీట్ పడి ముద్దలు మారి డ్రైనేజీ లన్ బ్లాక్ అవ్వడం జరిగింది. దీనితో స్థానిక ప్రజలు డ్రైనేజీ…

గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వయించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి

సాక్షిత : గుడ్ మార్నింగ్ కుత్బుల్లాపూర్ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బండారి లేఔట్ లో నీలాద్రి అపార్ట్మెంట్స్, బాలాజీ, సుమన్ సాయి, వేంకటాద్రి హైట్స్, చరణ్ అపార్ట్మెంట్స్, స్ప్లీన్డ్ర్స్ వాసులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని నిన్న రాత్రి…

డ్రైవింగ్ పరీక్షకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ.

ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా పిఎస్ ప్రద్యుమ్న గన్నవరంలోని డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నందు డ్రైవింగ్ పరీక్ష కు హాజరైనారు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం ఈ పరీక్షకు వారు హాజరైనారు అనంతరం డ్రైవింగ్…

22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు

22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .. ఇందులో డీఈ వాసుదేవ రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు వెంకటమునిరెడ్డి…

కుత్బుల్లాపూర్ గాజులరామారం , కైసర్ నగర్ ZPHS పాఠశాలను కాంగ్రెస్ బృందం

సాక్షిత : కుత్బుల్లాపూర్ గాజులరామారం , కైసర్ నగర్ ZPHS పాఠశాలను కాంగ్రెస్ బృందం తో సందర్శించిన టీపీసీసీ ప్రధానకార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి అపరిశుభ్రంగా ఉన్న ఆటస్థలం , బాత్రూం లు చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు…

ఏళ్ళు గడిచినా పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

సాక్షిత : ఏళ్ళు గడిచినా పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణి చేయకుండా అందని ద్రాక్షా తియ్యనిది అని ఎన్నికల సమయం లో ప్రజలను మభ్య పెడ్తున్న బీ.ఆర్.ఎస్ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ గాజులరామారం కైసర్ నగర్ లో డబుల్…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన…

భీమిరెడ్డి వెంకమ్మకు నివాళి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ భీమిరెడ్డి రంగారెడ్డి భార్య భీమిరెడ్డి వెంకమ్మకు పొంగులేటి శీనన్న అనుచరుడు కొండూరు సుధాకర్, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి నివాళ్లర్పించారు. మండలంలోని మర్లపాడు గ్రామంలో జరిగిన ఆమె దశదిన కర్మకు…

వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి శ్రీమతి. డీకే అరుణ

తెలంగాణ:వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి శ్రీమతి. డీకే అరుణమ్మ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగబోతుంది.. గద్వాల నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరేయడానికి కృషి చేస్తున్న శ్రీమతి. డీకే.ఆరుణ

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE