మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ క్లస్టర్ 9కొట్ట కిరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నరసరావుపేటలో 22వ రోజు రిలే నిరాహార దీక్ష కూర్చున్న క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జులు బూత్ ఇన్చార్జిలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు_…
22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు
22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .. ఇందులో డీఈ వాసుదేవ రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు వెంకటమునిరెడ్డి…
ప్రగతి యాత్ర‘లో భాగంగా 22వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన… కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్, వాణి నగర్, ఇంద్రసింగ్ నగర్ లలో పాదయాత్ర… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా…