వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి– పామనుగుల్ల అచ్చాలు

చిట్యాల సాక్షిత ప్రతినిధి వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వయోవృద్ధుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పామనుగుల్ల అచ్చాలు అన్నారు. మంగళవారం వారం చిట్యాల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ భవన్లో జరిగిన ఆ సంఘం సమావేశానికి ఆయన…

సామాజిక సేవలో నామ దిట్ట

నామ ముత్తయ్య ట్రస్ట్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కార్మిక పక్షపాతి ఎంపీ నామ దశాబ్ధకాలంగా ఆటో కార్మికులకు భారీగా ఖాకీ చొక్కాలు అమ్మ పేరుతోనూ రెండేళ్లుగా ఆటో కార్మికులకు సేవలు కార్మికుల కష్టాలెరిగిన నాయకుడు నామ పేదల సేవే…

మానవత్వం చాటుకున్న హాలియా ఎస్ఐ క్రాంతి కుమార్

హలియా సాక్షిత ప్రతినిధి మానవత్వం పరిమళించిన వేళ అంటే ఇదేనేమో సమస్య ఇది అని చెబితే తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వం చాటుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు హలియా ఎస్ఐ కాంతి కుమార్ గుర్రంపోడు మండలం, కొప్పోలు గ్రామానికి…

మక్కాలో హజ్‌ యాత్ర ప్రారంభం

తెలుగు రాష్ట్రాల నుంచి 10 వేల మంది యాత్రికులు హైదరాబాద్ :ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర తెల్లవారు జాము నుండే మక్కా పుణ్యక్షేత్రంలో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి…

బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

సోలాపూర్ :జూన్ 27మహారాష్ట్ర టూర్‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. తాము ఎవరికి ఏ టీమ్, బీ టీమ్ కాదని మాది రైతులు, కార్మికులు, పేదల టీమ్ అని అన్నారు.…

స్పందనపై స్పందించని ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేసిన కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి : స్పందనపై, జగనన్నకు చెబుదాము కార్యక్రమంలో అందిన పిర్యాధులకు వెంటనే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 10 వ…

అనధికారిక నిర్మాణాలను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోండి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలో అనాధికారిక నిర్మాణాలను ముందే గుర్తించి నోటీసులు ఇచ్చి నిర్మాణాలను ఆపాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్…

ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పలుకుటుంబాలను BRS పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కందాళ…

హైదరాబాద్ నందు కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి ముత్యాలగూడెం గ్రామ సర్పంచ్ బొల్లికొండ శ్రీను,కుక్క…

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ శంశిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీలో 10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

విజబుల్ పోలీసింగ్ ద్వారా నేరాల నియంత్రణ

అక్రమ రవాణా కట్టడికి సరిహద్దులలో ఆరు చెక్ పోస్ట్‌ లురోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వారిని రక్షించేందుకు శిక్షణ కార్యక్రమాలుఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా వుండాలిఉత్తమ ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి రివార్డులునేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్సాక్షిత…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE