పలువురిని పరామర్శించిన ధైద రవీందర్

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం తాళ్ళ వెళ్ళాంల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చికిలంమెట్ల సైదులు అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంతుండటంతో వారి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్దైద రవీందర్…

తాగునీటి అవసరాల కోసం బోర్ వేయించిన ఎంపీపీ

గుర్రంపోడు సాక్షిత గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామ పరిధిలోని పార్లపల్లి లో గ్రామ ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు అని నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్ ఆదేశాలతో ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు బోరు వేయించారు. ఈ…

జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్

ఉపాధ్యక్షులుగా ఇంతియాజ్‌, యుసూప్ షరీప్, అబ్దుస్ సుబూర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ 2023-25 సంవత్సరానికి గాను జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ ఉపాధ్యక్షులుగా ఇంతియాజ్‌, యుసూప్ షరీప్, అబ్దుస్ సుబూర్…

మాజీ ఎంపీ బూర నర్సయ్యని కలిసిన శేపూరి రవీందర్

రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికచేయడం పట్ల కృతజ్ఞతలు — శేపూరి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ…

భవిత కేంద్రం, ప్రాథమిక పాఠశాలల ఆకస్మిక తనిఖి

చిట్యాల సాక్షిత ప్రతినిధి బడిబాట, పాఠనోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల పట్టణంలోని ప్రాధమిక పాఠశాలలు, భవిత కేంద్రాన్ని జిల్లా విద్యారంగ పర్యవేక్షణ అధికారి (సెక్టోరియల్ అధికారి -1) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రాధమిక పాఠశాల విద్యార్థులను పఠనం చేయిస్తూ వారికి ఏలాంటి డౌట్…

భవిత కేంద్రం, ప్రాథమిక పాఠశాలల ఆకస్మిక తనిఖి

చిట్యాల సాక్షిత ప్రతినిధి బడిబాట, పాఠనోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల పట్టణంలోని ప్రాధమిక పాఠశాలలు, భవిత కేంద్రాన్ని జిల్లా విద్యారంగ పర్యవేక్షణ అధికారి (సెక్టోరియల్ అధికారి -1) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రాధమిక పాఠశాల విద్యార్థులను పఠనం చేయిస్తూ వారికి ఏలాంటి డౌట్…

మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధి లోని మెట్కాని గూడ 242 బూత్ లో బూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి నివాసంలో ‘మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని…

డిఎస్పీగా పదోన్నత్తి పొందిన .లక్ష్మణ్

డిఎస్పీగా పదోన్నత్తి పొందిన .లక్ష్మణ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసారు

ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన లో భాగంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్‌లో గల శక్తి పీఠాలలో ఒకటైన తుల్జా భవానీ ఆలయంలో అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,125 డివిజన్ లోని హజ్రత్ సయ్యద్ షాహ్ అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి *…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE