తాగునీటి అవసరాల కోసం బోర్ వేయించిన ఎంపీపీ

Spread the love

గుర్రంపోడు సాక్షిత

గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామ పరిధిలోని పార్లపల్లి లో గ్రామ ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు అని నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్ ఆదేశాలతో ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు బోరు వేయించారు. ఈ సందర్భంగా త్రాగునీటి అవసరాలని తీర్చిన ఎమ్మెల్యే భగత్, ఎంపీపీ వెంకటేశ్వర్లు కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి, సర్పంచ్ బాల్ రెడ్డి,మేదరి బిక్షమయ్య, ఆకనబోయిన లింగయ్య, బొమ్ము చెన్నయ్య,గడ్డిల వెంకటయ్య,ఆకనబోయిన మారయ్య,ఎం శ్రీను,చిరంజీవి, వార్డు మెంబర్లు,గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page