ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత అవాస్తవం యూనివర్సిటీ విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా చదువుకోండీ తప్పుడు ప్రకటన ఇచ్చిన అధికారికి షోకాజ్ నోటీసుడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సాక్షిత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత…
సాక్షిత శంకర్పల్లి: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిపిఓ సురేష్ మోహన్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో డిపిఓ తాగునీరు, ఆస్తి పన్ను, నర్సరీ, గ్రీనరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ నెలలో మూడుసార్లు…
బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు. నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని.. రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి…
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల…
తిరుపతి తాగునీటి అవసరాల దృష్ట్యా నగర ఇరిగేషన్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. సాక్షిత : తిరుపతిలో తాగునీటి కోసం తెలుగు గంగ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి ప్రజలకు…
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్న వేసవి అధికంగా ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేప థ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ రొనాల్డ్…
మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని (మినిరల్ వాటర్ ప్లాంట్) మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గ్రామపంచాయతీ సర్పంచి బర్రా శోభనాద్రీ నిధులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 1000…
గుర్రంపోడు సాక్షిత గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామ పరిధిలోని పార్లపల్లి లో గ్రామ ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు అని నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్ ఆదేశాలతో ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు బోరు వేయించారు. ఈ…
బాపట్ల జిల్లా:- అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనిజిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అద్దంకి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం బుధవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అద్దంకి…