గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

Spread the love

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
………………………………….

ఉలవపాడు మండలం భీమవరం సచివాలయం (2) పరిధిలోని
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి మరియు ఉలవపాడు మండల అధికారులు. గ్రామ సచివాలయ సిబ్బంది. వైఎస్సార్సీపీ ఉలవపాడు మండల ఎంపీపీ. వాయల మస్తానమ్మ , వైఎస్ ఎంపీపీ .సయ్యద్ ఫజల్, జడ్పిటిసి. అరుణమ్మ. భీమవరం సర్పంచ్ మేడిద రాజమ్మ, ఎంపిటిసి. దాసరి రమణయ్య , ఉలవపాడు మండల jcs కన్వీనర్ వెలిచెర్ల ధనకోటి, ఉలవపాడు మండల కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా, భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమకుర్తి కృష్ణారెడ్డి,మాజీ సర్పంచ్.మురళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ కో కన్వీనర్. ఆలూరు రవి, నాయకులు.కార్యకర్తలు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page