వనపర్తి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న మంత్రుల పర్యటన…

Spread the love

Ongoing visit of Ministers in Vanaparthi District Center

వనపర్తి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న మంత్రుల పర్యటన…. పలు అభివృద్ది, సంక్షేమ పథకాలకు మంత్రులు నిరంజన్ రెడ్డి ,గంగుల కమలాకర్ ,మల్లారెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరిన మంత్రులకు వనపర్తిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Related Posts

You cannot copy content of this page