సైబర్ హిల్స్ లో చేసిన శ్రావణి హాస్పిటల్

Spread the love

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రావణి హాస్పిటల్ ను ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు , TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు గౌస్, కాజా మరియు హాస్పిటల్ యాజమాన్యం ,వైద్యులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page