నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ రాజశేఖర్ “మచిలీపట్నం’ లో తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించినారు

Spread the love

సాక్షిత కృష్ణాజిల్లా: నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ రాజశేఖర్ “మచిలీపట్నం’ లో తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించినారు. కలెక్టర్ కు ఆర్డీవో పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా, పోలీసుల గౌరవ వందనం సమర్పించినారు. తదనంతరం నూతన కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ! ప్రజా ప్రతినిధులు, అధికారులు, అందరిని సమన్వయం చేసుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేలా, నవరత్నాల స్కీమ్స్ కు సంబంధించి, అర్హులు అయిన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేసినారు. అనంతరం ప్రభుత్వ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించినారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page