మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన…

తన బోధనలతో జనులకు సన్మార్గాన్ని చూపిన సద్గురు సాయినాధుడు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

132-జీడిమెట్ల డివిజన్ బ్యాంక్ కాలనీలోని శ్రీ సాయి సహిత హనుమాన్, శివలింగ దేవాలయంలో నిర్వహించిన సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘వ్యవస్థలను అపహాస్యం చేసే…

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

యువత స్వయం ఉపాధితో తన కాళ్ళ మీద తను నిలబడాలని

యువత స్వయం ఉపాధితో తన కాళ్ళ మీద తను నిలబడాలని శంకర్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ భాను వెంకటరెడ్డి సూచించారు. శంకర్పల్లి మున్సిపాలిటీ ఫిబ్రవరి 4 తెలంగాణ తెలుగు వెలుగు మున్సిపల్ పరిధిలోని సింగపురం గ్రామానికి చెందిన పరిధిలో గల భవాని…
Whatsapp Image 2024 01 30 At 3.22.54 Pm

తన స్వగృహంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కొడాలి నాని

తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకొచ్చిన గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజానీకం… -ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ చేయమన్న ఎమ్మెల్యే నాని… గుడివాడ:గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుండి సమస్యల అర్జీలను…
Whatsapp Image 2024 01 21 At 2.17.33 Pm

తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం

తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం పై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నన్ను, కాంగ్రెస్ పార్టీ ని చూసి వైసీపీ ప్రభుత్వం బయపడుతోంది అంటూ జగన్ సర్కార్ పై మండిపడ్డ షర్మిల. ఇదేమైనా ఇండియా, పాకిస్తాన్ బోర్డరా? అంటూ ప్రభుత్వం…

మంత్రి బొత్స సత్యనారాయణ: చంద్రబాబు తన నిజాయితీని కోర్టులో నిరూపించుకోవాలి

మంత్రి బొత్స సత్యనారాయణ: చంద్రబాబు తన నిజాయితీని కోర్టులో నిరూపించుకోవాలిఆధారాలు ఉన్నందువల్లే అరెస్టుచట్టం ఎవరికీ చుట్టం కాదు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాయకత్వంలో 50 మంది తన అనుచరగణం తో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు యాకుబ్ పాషా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ చైర్మన్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాయకత్వంలో 50 మంది తన…

నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి

సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన K.శిరీష గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతుంది. శిరీష కు CMRF ద్వారా మంజురైన…

You cannot copy content of this page