నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి

Spread the love

సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన K.శిరీష గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతుంది. శిరీష కు CMRF ద్వారా మంజురైన నిధుల పత్రం (LOC) అక్షరాల 2 లక్షల 50 వేల రూపాయలను లబ్దిదారురాలికి ఉపసభాపతి అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకుడు తీగుళ్ళ త్రినేత్ర గౌడ్ మరియు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page