సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాయకత్వంలో 50 మంది తన అనుచరగణం తో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

Spread the love

బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు యాకుబ్ పాషా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ చైర్మన్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాయకత్వంలో 50 మంది తన అనుచరగణం తో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు

Related Posts

You cannot copy content of this page