శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం.. తాము అందరూ పైన కూర్చొని భట్టి విక్రమార్కను కింద కుర్చోపెట్టి అవమానించిన రేవంత్ రెడ్డి..
వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరులు స్వర్గీయ మల్లు వెంకటేశ్వర్లు పెద్దఖర్మ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్…
డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రవాణా,బీసీ సంక్షేమ శాఖల అధికారులు రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష…
ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు.గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించివైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ శాసన మండలి పర్యవేక్షణకు వచ్చినతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో సన్మానించారు. ముఖ్యమంత్రి కి పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువా కప్పి గుత్తా…
అద్భుతమని గొప్పలు చెప్పుకున్న కాలేశ్వరం పై నోరు విప్పని కేసీఆర్ ప్రజల సంపదను దోపిడీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయడానికి ప్రజలు రెడీ మిషన్ భగీరథ పథకం పూర్తిగా అవినీతిమయం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కోత కోసిన…
మధిర క్యాంప్ కార్యాలయంలో భట్టి విక్రమార్క ప్రెస్మీట్ హైలెట్స్ సాక్షిత : పులి బయటకి వస్తుందని చెప్పారు ఒకరు ఆ పులి నుంచి రాష్ట్ర ప్రజలను రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ఎలా కాపాడాలో మాకు తెలుసు… పులిని బోనులో బంధిస్తాము…. మల్లు…
బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు యాకుబ్ పాషా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ చైర్మన్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాయకత్వంలో 50 మంది తన…