తన బోధనలతో జనులకు సన్మార్గాన్ని చూపిన సద్గురు సాయినాధుడు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

132-జీడిమెట్ల డివిజన్ బ్యాంక్ కాలనీలోని శ్రీ సాయి సహిత హనుమాన్, శివలింగ దేవాలయంలో నిర్వహించిన సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన బోధనలతో జనులకు సన్మార్గాన్ని చూపిన సద్గురువు సాయినాధుడు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్, సమ్మయ్య నేత, కాలే నాగేష్, కాలే గణేష్, ఎల్లా గౌడ్, విజయ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page