ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు

Spread the love

MLC Shambhipur Raju visited and visited Ammavari

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ కాలనీలోని శ్రీపోచమ్మ దేవి ఆలయాన్ని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా భవనం అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్సీ ని కాలనీ వాసులు సన్మానించారు.

అదే విధంగా ప్రారంభోత్సవానికి సిద్దమైన బస్తీ దావ ఖానను డా. నిర్మలతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page