సికింద్రాబాద్ లోని పలువురు ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి వారి నివాసాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. చిలకలగుడా లో స్థానిక మైనారిటీ ప్రముఖులు జహంగీర్ భాయి, ఖదీర్ భాయి తదితరుల నివాసాల్లో జరిగిన…
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయలుదేరారు.…
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలన చేసి పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక & విద్యుత్ శాఖమాత్యూలు భట్టి విక్రమార్క మల్లు వారి వెంట…
(BCY)భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు
ఘాట్ కేసర్ మున్సిపాల్టీ గురుకుల్ జూనియర్ కాలేజీ లొ మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకురా భద్రారెడ్డి సందర్శించి గురుకుల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు కళాశాల లొ చదువుకొనే మొదటి మరియు రెండవ సంవత్సర విద్యార్థులకు పాఠ్య పుస్తకాల…
నిజాంపేట్ పరిధిలోని పలు కాలనీలలో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిరహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే కె.పి.…
జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, డివిజన్ లోని పలు కాలనీలోని గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్…*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నూజివీడు సీడ్స్ రోడ్, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ సుదర్శన్ రెడ్డి నగర్, డీ నగర్,గణేష్ నగర్,132 జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్ లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ సందర్శించి…
బాచుపల్లి, గాజులరామారం, జీడిమెట్ల డివిజన్ లోని పలు కాలనీల్లో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని బాచుపల్లి ప్రణీత్ అంటిల్ల, 125 గాజులరామారం ఫేస్ -2, 132 డివిజన్ గాయత్రీ నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో…
సాక్షిత : ఎల్ బి స్టేడియంలో ప్రజా గాయకుడు* గద్దర్ పార్థివదేహాన్ని* సందర్శించి నివాళిళులర్పించిన కుత్బుల్లాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన గళంతో కోట్ల మంది ప్రజలను…
ముస్లిం సోదరుల బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా,దర్గాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్……
ముస్లిం సోదరుల బక్రీద్ పండుగ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ,డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, లియకత్ అలీ, వాజిధ్ అలీ తో కలిసి పటాన్చెరు లోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గాను సందర్శించి, ఏర్పాట్లను పారిశుద్య పనులను పరిశీలించడం…