గద్దర్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళిళులర్పించిన కోలన్ హన్మంత్ రెడ్డి

Spread the love

సాక్షిత : ఎల్ బి స్టేడియంలో ప్రజా గాయకుడు* గద్దర్ పార్థివదేహాన్ని* సందర్శించి నివాళిళులర్పించిన కుత్బుల్లాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్ ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. కవిగా, గాయకుడిగా తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని, ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు.

Related Posts

You cannot copy content of this page